కరోనా నివేదికపై డబ్ల్యూహెచ్‌ఓ వివరణ
న్యూఢిల్లీ : భారత్‌లో కరోనా మహమ్మారి సమూహ వ్యాప్తి దశకు చేరుకుందని తొలుత ప్రకటించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) గురువారం వివరణ ఇచ్చింది. భారత్‌లో కోవిడ్‌-19 సమూహ వ్యాప్తి (పబ్లిక్‌ ట్రాన్స్‌మిషన్‌) దశకు చేరుకోలేదని, అక్కడ క్లస్టర్‌ కేసులు అధికంగా ఉన్నాయని స్పష్టం చేసింది. సమూహ వ్యాప్తి జాబి…
ట్రక్కు నిండా గులాబీలు పంపాడు: నటి
ముంబై:  తన కెరీర్‌ ప్రమాదంలో పడుతుందన్న భయం కారణంగానే పెళ్లి విషయాన్ని కొన్నాళ్లపాటు దాచిపెట్టానని బాలీవుడ్‌ ప్రముఖ నటి  జూహీ చావ్లా  తెలిపారు. తనను అత్యంత జాగ్రత్తగా చూసుకునే వ్యక్తే తనకు భర్తగా దొరికారని మురిసిపోయారు. అగ్ర హీరోయిన్‌గా వెలుగొందుతున్న సమయంలోనే జూహీ చావ్లా తన వ్యాపారవేత్త జై మెహతాను…
ఫుడ్‌ పాయిజన్‌తో చిన్నారుల అస్వస్థత
విజయవాడ: కృష్ణా జిల్లా నందిగామ డీవీఆర్‌ కాలనీలో సోమవారం ఫుడ్‌ పాయిజన్‌ అయింది. ఈ ఘటనలో పిల్లలు, మహిళలు అస్వస్థతకు గురయ్యారు. మిగిలిపోయిన మిఠాయిలు తినటం వల్ల ఈ ఘటన చోటుచేసుకుంది. తీవ్ర అస్వస్ధతకు గురైనవారిని స్థానికులు నందిగామ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆరుగురి పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన…
విందు: ట్రంప్‌ మెనూలోని వంటకాలివే!
న్యూఢిల్లీ:  తొలిసారిగా భారత పర్యటనకు విచ్చేసిన అగ్రరాజ్య అధ్యక్షుడు  డొనాల్డ్‌ ట్రంప్‌ నకు భారత రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఘనమైన విందు ఏర్పాటు చేశారు. రాష్ట్రపతి భవన్‌లో రాత్రి ఏడున్నర గంటలకు ప్రారంభం కానున్న విందులో ట్రంప్‌తో పాటు ఆయన సతీమణి, అమెరికా ప్రథమ మహిళ మెలానియా ట్రంప్‌.. అదే విధంగా ట…
సీఎం జగన్‌కు కృతజ్ఞతలు: టీజీ వెంకటేశ్‌
కర్నూలు: కర్నూలును న్యాయరాజధానిగా ఏర్పాటు చేస్తూ సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రి  వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కి బీజేపీ నేత, ఎంపీ టీజీ వెంకటేశ్‌ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. గురువారం ఓర్వకల్లు ఎయిర్‌పోర్టులో సీఎం జగన్‌, ఎంపీ  టీజీ వెంకటేశ్‌ ల మధ్య అసక్తికర చర్చ జరిగింది. తమకు రావాల్సిన హైకోర…
ఇంతకీ కల్కి భగవాన్‌ దంపతులు ఎక్కడ?
తిరుపతి:  ఆధ్యాత్మిక ముసుగులో భారీగా ఆస్తులను కూడబెట్టిన కల్కి భగవాన్‌ దంపతుల ఆచూకీ ప్రస్తుతం మిస్టరీగా మారింది. గత మూడు రోజులుగా కల్కి ఆశ్రమాలతో పాటు ప్రధాన కార్యాలయాల్లో ఆదాయపు పన్ను శాఖ అధికారులు తనిఖీలు కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పటివరకూ కల్కి భగవాన్‌, ఆయన భార్య పద్మావతి జాడ తెలి…